Posts

Showing posts from February, 2020

చాక్లెట్ తింటే పడక గదిలో రెచ్చిపోతారు

 ప్రేమ కావ్యంలో చాక్లెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ బంధంతో ఒక్కటైన వారు తమ బంధం మరింత బలపడాలంటే డార్క్ చాక్లెట్స్ తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్స్ తింటే పడకగదిలో రెచ్చిపోతారట..తర్వాత వారి మధ్య బంధం మరింత బలపడుతుందంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ప్రేమికుల రోజున గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని..తమ మధ్య బంధాన్ని మరింత ఇనుమడింపజేసుకుంటున్నారు. ప్రేమికుల వారోత్సవాల్లో మూడో రోజైన నేడు(ఫిబ్రవరి 9) చాక్లెడ్ డేగా జరుపుకుంటున్నారు. ప్రేమ కావ్యంతో శృంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. డార్క్ చాక్లెట్స్ తినడం ద్వారా  సెక్స్ కోరికలుపెరుతాయని పరిశోధనల్లో తేలాయి. చాక్లెట్స్ తిని తమ సంసార జీవితాన్ని మరింత సుఖమం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.  పడక గదిలో రెచ్చిపోవాలంటే చాక్లెట్స్‌తో పాటు వీటిని కూడా ట్రై చేయాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.  పాలకూర తినడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.. దీంతో పాటు కోరికలు పెరుగుతాయి. వెల్లుల్లి తినడం వల్ల ఆడవారు, మగవారిలోనూ లైంగిక వాంఛ పెరుగుతుందని నిర్ధారణ అయింది. ధనియాల పొడిని నీటిలో కలిపి కాసింత పసుపు వేసి తాగడం వల్ల సెక్స్ కోరికలు

నన్ను డైరెక్ట్ చేసేంత ఉందా నీకు .. ... బుర్ర తిరిగుండాలి హరీష్ కి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' సినిమాని డైరెక్టర్ చేసే ఛాన్స్ అందుకొని ఊహించని షాకిచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ తర్వా డీజే - గద్దలకొండ గణేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినా పవన్ అవేవీ పట్టించుకోకుండా 'గబ్బర్ సింగ్' తీసిన నమ్మకంతో హరీష్ ని నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ నేపథ్యంలో హరీష్ తో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో హరీష్ బిజీగా ఉన్నాడు. క్రిష్ తో పవన్ 27 సినిమా పూర్తవ్వగానే.. హరీష్ శంకర్ తో పవన్ 28 ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తాడట. ఆ నేపథ్యంలో హరీష్ శంకర్ స్టేట్ మెంట్లు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. 'గబ్బర్ సింగ్' అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పవన్ 28 ఉంటుందని హరీష్ గొప్పలు పోతున్నాడు. అంతేకాదు.. పవన్ సినిమా అవ్వగానే.. మెగాస్టార్ చిరంజీవితోను సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. చిరుతో సినిమానా ..! అంటే.. అది నిజమేనని హరీష్ కన్ఫామ్ చేసేసాడు కూడా. పవన్ కళ్యాణ్ 28 తర్వాత మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తాననని రీసె

నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించడమెలా?

Image
ఇప్పుడు యువత కష్టపడకుండానే డబ్బులను సంపాదించే మార్గాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వీటి వలన కొందరు సక్సెస్ అవుతుంటే.. కొందరు నష్టాల బారిన పడుతున్నారు. కానీ దేనినైనా తెలివిగా చేస్తే తప్పకుండా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పరంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఏటీఎంలు వచ్చిన దగ్గరినుంచీ డబ్బుల లావాదేవీలు మరింత సులువయ్యాయి. ఏటీఎంలు దాదాపు 9 రకాల సేవలను అందిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఆర్బీఐ నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 'వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని' తెరపైకి తీసుకొచ్చింది ఆర్బీఐ.ఇప్పటికే వివిధ బ్యాంకింగ్ సంస్థలు ఆర్బీఐకి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇందులో 12 సంస్థలకు ఆర్బీఐ లైసెన్స్‌లు కూడా కేటాయించింది. అంతేకాకుండా ఈ కంపెనీలు ఏటీఎంలను ఏర్పాటు చేసే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ఏటీఎంను నెలకొల్పడం ఎలా? మీరు ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే.. ముందు బిజీగా ఉన్న మార్కెట్‌లో 25 నుంచి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. మీరు టై అప్ అయిన బ్యాంక్ లేదా కంపెనీ.. మీకు 'వైట్ లేబుల్ ఏటీఎం'లను అందిస