భారత్ పొరుగు దేశాలైన మాల్దీవులు, శ్రీలంకల్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
న్యూఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు మాల్దీవులకు వెళ్లనున్నారు ప్రధాని... అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ...