విద్యుత్ శాఖ, సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్షలు నిర్వహించనున్నారు.
అమరావతి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే భేటీల్లో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తొలుత.. ఉదయం 10గంటలకు విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష జరుపుత...