Posts

మద్యాన్ని నియంత్రిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పలుచోట్ల మహిళలు, ప్రజలు ఆందోళనలు

మద్యాన్ని నియంత్రిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ప్రభుత్వం జనావాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల మహిళలు, ప్రజలు మంగళవారం ఆందోళ...

ఢిల్లీలో మసాజ్ పార్లర్లలో వ్యభిచారం దందా సాగుతోంది

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మసాజ్ పార్లర్లలో వ్యభిచారం దందా సాగుతోంది . మసాజ్ పార్లర్ పేరిట పెట్టి అమ్మాయిలతో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్న ముఠా బాగ...

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,250, విజయవాడలో రూ.37,000, విశాఖపట్నంలో రూ...

జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించాలని సీబీఐ.. కోర్టును కోరింది

హైదరాబాద్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరిన జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించాలని సీబీఐ.. కోర్టును కోరింది . చట్టం ముందు జగన్​తో సహా ప్రజల...

అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది

శ్రీకాకుళం: అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది . మంగళవారం సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకకపోవడంతో నిరాశ చెందిన భక్తులు నేడు ఆనందపరవశులయ్య...

పెద్దాపురం ఏడిబి రోడ్డులో నడిచి వెళ్తోన్న భవాని భక్తుల పైకి దూసుకెళ్లిన ఏస్ ఆటో

తూ.గో : పెద్దాపురం ఏడిబి రోడ్డులో నడిచి వెళ్తోన్న భవాని భక్తుల పైకి దూసుకెళ్లిన ఏస్ ఆటో .. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.. కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.. ప్రమాద...

ఉపాధి హామీ పథకం ఈ పాలకుల చేతకానితనం కారణంగా నిర్వీర్యమై పోయింది

అమరావతి ఉపాధి హామీ పథకం ఈ పాలకుల చేతకానితనం కారణంగా నిర్వీర్యమై పోయింది ఈ ఏడాది ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన రూ.1845 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులను ఏం చేశారు? రాష్ట్...