పెద్దాపురం ఏడిబి రోడ్డులో నడిచి వెళ్తోన్న భవాని భక్తుల పైకి దూసుకెళ్లిన ఏస్ ఆటో
తూ.గో :
పెద్దాపురం ఏడిబి రోడ్డులో నడిచి వెళ్తోన్న భవాని భక్తుల పైకి దూసుకెళ్లిన ఏస్ ఆటో..
ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.. కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు..
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ మరో ఇద్దరు భవాని భక్తులు..
మృతుడు మురాలశెట్టి సరాజు (30), గాయాలపాలైన గరగ సత్తిబాబు లు ఉప్పాడ కొత్తపల్లి మం. మూలపేటకు చెందిన వారిగా గుర్తింపు..
Comments
Post a Comment