కచ్చులూరు వద్ద మునిగిన బోటును నేడు వెలికితీత
రాజమండ్రి:
కచ్చులూరు వద్ద మునిగిన బోటును నేడు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.
బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు.
వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు.
గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును నేడు బయటికి తీస్తామని స్పష్టం చేశారు.
కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.
Comments
Post a Comment