ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
అమరావతి
ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
ఉదయం 10.30 నుంచి 12.30 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసిన డీజీపీ
ప్రజల వద్ద నుంచి వచ్చే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ఏర్పాటు
వచ్చిన అర్జీలు, ఫిర్యాదుల పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో అర్జీదారునికి తెలపాలని ఆదేశాలు ఇచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్
వచ్చిన ప్రతి ఫిర్యాదు కంప్యూటర్ లో రిజిస్ట్రేషన్ చేసే విధంగా కార్యాచరణ.
మేడం.గారు నమేస్తే.ఈ రోజు అనగా తేదీ.07-04-2020.నాడు ఉదయం 8-30AM. నాడు.నేను సింగిల్ గా కన్యకపరమేసరి కోవెల దగ్గిర బండి మీద వెళ్లుతుంటే ట్రాఫిక్ వారు అయినా G.VENKATNAIDU.గారు నా బండి ఫోటో తీసి ఉన్నారు.దయచేసి ఈ విషయం లో నాయ్యము చేయాగలరు.మనవి చేయచున్నాను.నేను ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నడుచుకొనిఉన్నాను.
ReplyDelete