లోకేశ్ పై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సెటైర్

అమరావతి : మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుoది

స్థాయి మరచి చెలరేగుతున్నారు

మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు

ఇప్పుడు అదే చిదంబరం ,ఆయన కొడుకు బెయిలపై ఉన్నారు

మీ దొంగల ముఠా మూడేరోజు దగ్గర్లోనే ఉంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..