ఆగస్టు 15నుంచి కాల్‌ సెంటర్‌ ...

ప్రజా దర్బార్‌ జగన్‌ నివాసం వద్ద ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు దూర ప్రాంతాల నుంచి తాడేపల్లికి రాలేనివారి కోసం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

సుదూర ప్రాంతాల ప్రజలు తమ సమస్యల్ని నేరుగా ఈ సెంటర్‌ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

నెల రోజుల్లో దీన్ని పూర్తి చేసి ఆగస్టు 15నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేయబోతున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..