ఆగస్టు 15నుంచి కాల్ సెంటర్ ...
ప్రజా దర్బార్ జగన్ నివాసం వద్ద ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు దూర ప్రాంతాల నుంచి తాడేపల్లికి రాలేనివారి కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు.
సుదూర ప్రాంతాల ప్రజలు తమ సమస్యల్ని నేరుగా ఈ సెంటర్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
నెల రోజుల్లో దీన్ని పూర్తి చేసి ఆగస్టు 15నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేయబోతున్నారు.
Comments
Post a Comment