పుణెలోని కొంఢ్వాలో గోడ కూలి 14 మంది మరణించారు.
మహారాష్ట్ర
పుణెలోని కొంఢ్వాలో గోడ కూలి 14 మంది మరణించారు.
మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికంగా పనిచేస్తున్న కూలీలు నివాసముంటున్న ఇంటిపై సొసైటీ భవనానికి చెందిన గోడ కూలిపోయింది.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Post a Comment