పుణెలోని కొంఢ్వాలో గోడ కూలి 14 మంది మరణించారు. 

మహారాష్ట్ర

పుణెలోని కొంఢ్వాలో గోడ కూలి 14 మంది మరణించారు. 

మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికంగా పనిచేస్తున్న కూలీలు నివాసముంటున్న ఇంటిపై సొసైటీ భవనానికి చెందిన గోడ కూలిపోయింది. 

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..