పోలీసుల అదుపులో ఉసరపెంట గ్రామం
హేమవతి మృతదేహానికి పోస్టుమార్టం ప్రారంభం
చిత్తూరు : మరో మూడు గంటల్లో ఉసరిపెంటకు హేమవతి మృతదేహం
దళిత సాంప్రదాయ బద్దంగా హేమవతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న భర్త కేశవులు
తన భార్య హత్య, తన పై దాడికి ప్రభుత్వం స్పందించాలి అన్న కేశవులు
హేమవతి తండ్రి భాస్కర్ నాయుడుతో పాటు బంధువులులను కటినంగా శిక్షించాలి - కేశవులు
కులాల గొడవలు, పరస్పర దాడులు జరగకుండా భారీగా పోలీసులు మోహరింపు
నిందుతులు కోసం కొనసాగుతున్న గాలింపు.
Comments
Post a Comment