ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

పూణే : ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు.

ముంబై- పూణే మార్గంలో సోమవారం ఉదయం జంబుర్గ్- థాకూర్ వాడీ రైల్వేస్టేషన్ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

దీంతో ముంబై నుంచి పూణేకు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.

ముంబై-పూణే నగరాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఇగత్‌పురి రైల్వేస్టేషను మీదుగా దారి మళ్లించారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..