ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం

పెనుకొండ:

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పదవ తరగతి చదువుతున్న మనోజ్ కుమార్ నాయక్ (16) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో గొర్రెలు మేపడానికి వాటి వెంట పంపించమని గొర్రెలు తప్పిపోవడంతో

తల్లి తండ్రులు ఏమంటారో అనే భయంతో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో

శెట్టిపల్లి సమీపంలోని దొక్కలదోన అటవీ ప్రాంతంలో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పెనుకొండ పోలిస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్తలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్నీ పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..