ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి
ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
విశాఖ,గుంటూరు,ఒంగోలు,కర్నూలు,తిరుపతి కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల గడువు పొడిగింపు
రాజంపేట, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారుల కొనసాగింపు.
Comments
Post a Comment