తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల సమావేశం ఇవాళ జరగనుంది.

హైదరాబాద్ :

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల సమావేశం ఇవాళ జరగనుంది.

ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన అంశాలపై అధికారులు చర్చించనున్నారు.

గోదావరి నుంచి కృష్ణాకు జలాల తరలింపుపై ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు.

జులై 15లోగా తెలుగు రాష్ట్రాల సీఎంలకు అధికారులు నివేదిక సమర్పించనున్నారు.

త్వరలో ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఏపీలో సమావేశం కానున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..