నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నిరసన...
కడప జిల్లా
కార్పొరేషన్ లో పనిచేస్తున్న 34 మంది శానిటేషన్ సిబ్బందికి వేతనాలు నిలుపుదల నిరసనగా ఆందోళన...
తెల్లవారుజామున5 గంటలకే నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయింపు...
స్పందించిన కమిషనర్ లవన్న .... ఆయన హామీతో కార్మికులు తిరిగి విధుల్లోకి వెళ్లిన కార్మికులు.
Comments
Post a Comment