డాక్టర్ మందు తాగాడు... పేషెంట్లు వాయించేశారు...

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో జరిగిందీ ఘటన. కస్‌గంజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ మందు తాగడంతో... పేషెంట్ల బంధువులకు పిచ్చి కోపం వచ్చింది. డ్యూటీలో ఉంటూ మందు ఎందుకు తాగావని వాళ్లు తిరగబడ్డారు. తలో దెబ్బా వేశారు. డాక్టర్ కూడా తిరగబడటంతో మరింత ఆగ్రహించిన జనం... అతన్ని చితకబాదారు. ఇదంతా డాక్టర్ మందు తాగి... పేషెంట్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో జరిగింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..