నూతన అల్ట్రా తెలుగు వెలుగు బస్సులు ప్రారంభం
శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని స్థానిక ఆర్టిసి కాంప్లెక్స్ లో నూతన అల్ట్రా తెలుగు వెలుగు బస్సు లను ..
రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కఅష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం లు శనివారం ప్రారంభించారు.
ముందుగా.. రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పచ్చ జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు.
అనంతరం ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం లు స్వయంగా బస్సులను నడిపారు.
Comments
Post a Comment