స్వర్గీయ మాజీ భారత ప్రధాని పీ.వీ. నరసింహరావు జయంతి
బహుభాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన ఒకే ఒక్క తెలుగువాడు
దేశ ఆర్ధికవ్యవస్థలో అమూల్యమైన సంస్కరణలతో అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు శ్రీ పీ.వీ. నరసింహరావుగారి జయంతి సందర్భంగా
ఆ మహనీయుని స్మృతికి నివాళులు
Comments
Post a Comment