మినీ లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
నెల్లూరు: మినీ లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు.
ఈ సంఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలో చోటుచేసుకుంది.
ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 25 మందికి స్వల్పగాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Post a Comment