మినీ లారీ-ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ

నెల్లూరు: మినీ లారీ-ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్‌ మృతిచెందాడు.

ఈ సంఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలో చోటుచేసుకుంది.

ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 25 మందికి స్వల్పగాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..