సింహాద్రి అప్పన్న కొత్త గోశాలవద్ద 3 వ్యానులలో గోవులు.
సింహాద్రి అప్పన్న కొత్త గోశాలవద్ద 3 వ్యానులలో గోవులు.
రెండు రోజుల క్రితం వ్యానులలో తరలిస్తూ ఉండగా పట్టుకున్న అనకాపల్లి పోలీసులు.
కేసు నమోదు
న్యాయమూర్తి సింహాద్రి అప్పన్న గోసాలకు అప్పగించవలసినదిగా ఆదేశం.
పట్టించుకోని ఈవో రామచంద్రమోహన్, వారి సిబ్బంది.
3 రోజులుగా తిండిలేక అలమటిస్తున్న గోవులు.
Comments
Post a Comment