సింహాద్రి అప్పన్న కొత్త గోశాలవద్ద 3 వ్యానులలో గోవులు.

సింహాద్రి అప్పన్న కొత్త గోశాలవద్ద 3 వ్యానులలో గోవులు.

రెండు రోజుల క్రితం వ్యానులలో తరలిస్తూ ఉండగా పట్టుకున్న అనకాపల్లి పోలీసులు.

కేసు నమోదు
న్యాయమూర్తి సింహాద్రి అప్పన్న గోసాలకు అప్పగించవలసినదిగా ఆదేశం.

పట్టించుకోని ఈవో రామచంద్రమోహన్, వారి సిబ్బంది.

3 రోజులుగా తిండిలేక అలమటిస్తున్న గోవులు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది