మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 2, 3 తేదీలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కుప్పం : 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 2, 3 తేదీలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

2వ తేదీన రామకుప్పం, శాంతిపురం మండలాలలో, కుప్పం, గుడుపల్లె మండలాలలో 3వ తేదీన పర్యటిస్తారన్నారు.

పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలందరూ పాల్గొని చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది