ప్రముఖ నటి రమ్యకృష్ణ.. తొలిసారిగా భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తోంది

ప్రముఖ నటి రమ్యకృష్ణ.. తొలిసారిగా భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తోంది. 

మరాఠీ హిట్ చిత్రం 'నటసామ్రాట్'కు రీమేక్​గా రూపొందిస్తున్న ఈ సినిమాకు 'రంగమార్తాండ' అనే టైటిల్​ ఖరారు చేశారు. ఓ పోస్టర్​ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలో ప్రకాశ్​రాజ్ కనిపించనున్నాడు. వీటితో పాటే చాలాకాలం తర్వాత కృష్ణవంశీ తీస్తున్న సినిమా ఇది కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది

2017లో 'నక్షత్రం' తీశాడు కృష్ణవంశీ. సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా తదితరులు నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు పట్టాలెక్కించలేదీ డైరెక్టర్. ఇప్పుడు ఈ చిత్రం ప్రకటించాడు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..