తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ...
తిరుమల:
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది.
శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
స్వామివారిని నిన్న 86,715 మంది భక్తులు దర్శించుకున్నారు.
29,001 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Comments
Post a Comment