రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష

అమరావతి

మహాత్మా గాంధీ 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నలుగురికి, విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరికి, విజయవాడ, అనంతపురం జిల్లా కారాగారాలు, కడప, నెల్లూరు, కేంద్ర కారాగారాల నుంచి ఒక్కొక్కరికి క్షమాభిక్ష ప్రసాదించింది.

ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్​ఎం కిశోర్​కుమార్ ఉత్తర్వులిచ్చారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..