రూ98.52 కోట్ల విలువైన అక్రమ మద్యం స్వాధీనం
కర్ణాటకలో రూ 98.52 కోట్ల విలువైన భారీ అక్రమ మద్యం స్వాధీనం
లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సయిజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన మధ్యంలో 1.22 లీటర్ల బీర్ వుందని తెలిపారు, అలాగే దీంతో పాటు ఐటి ఎస్ఎస్టీ బృందం రూ. 3.53 కోట్లు స్వాధీనం చేసుకుంది.
Comments
Post a Comment