మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు.
మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు.
తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో పనిచేస్తున మహిళ .. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.
Comments
Post a Comment