2020 జనాభా లెక్కింపు

2020 జనాభా లెక్కింపు .. కేంద్రం కసరత్తు


ఢిల్లీ: 2020 జనాభా లెక్కింపు, ఎన్‌పీఆర్‌ కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 

ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ నేతృత్వంలో సమావేశం జరగనుంది. 

సమావేశంలో కేంద్ర హోశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, జనాభా లెక్కింపు అధికారులు పాల్గొననున్నారు. 

2020 జనాభా లెక్కింపు, జాతీయ జనాభా రిజిస్టర్‌ మార్గదర్శకాలపై చర్చించనున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..