తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
స్వామివారి సర్వదర్శనానికి 10గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.
శ్రీవారిని నిన్న 83,077 మంది భక్తులు దర్శించుకున్నారు.
29,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Comments
Post a Comment