టుడే న్యూస్ అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్‌:

► నేడు క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ

►ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ

►అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్‌కు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇవ్వనున్న హైపవర్‌ కమిటీ

►ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్‌ కమిటీ


జాతీయం

►ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ
 
►ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌


స్పోర్ట్స్‌

►నేడు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

►రాజ్‌కోట్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌

►ఇప్పటికే మూడు వన్డేల సరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌

►కేప్‌టౌన్‌: నేడు నుంచి అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ

►19న లంక, 21న జపాన్‌, 24న కివీస్‌తో తలపడనున్న భారత్‌

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..