టుడే న్యూస్ అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్:
► నేడు క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్తో హైపవర్ కమిటీ భేటీ
►ఇప్పటికే జీఎన్రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ
►అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్కు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న హైపవర్ కమిటీ
►ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్ కమిటీ
జాతీయం
►ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ
►ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్
స్పోర్ట్స్
►నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే
►రాజ్కోట్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
►ఇప్పటికే మూడు వన్డేల సరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్
►కేప్టౌన్: నేడు నుంచి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ
►19న లంక, 21న జపాన్, 24న కివీస్తో తలపడనున్న భారత్
Comments
Post a Comment