మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేడు కీలక భేటీ

న్యూఢిల్లీ

మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేడు కీలక భేటీ నిర్వహించనుంది. 

ఏప్రిల్​లో చేపట్టనున్న జాతీయ జనాభా పట్టిక సహా జనగణనపై చర్చించనుంది. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. 

అయితే ఈ భేటీలో తమ రాష్ట్ర అధికారులు పాల్గొనేది లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తేల్చి చెప్పారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..