Posts

Showing posts from September, 2019

ఈ `ఆకు`తో సంతానం గ్యారెంటీ అంటున్న పరిశోధకులు..

ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. బిజీ లైఫ్‌లో మానసిక ఒత్తడి, వాతావరణ కాలుష్యం పెరగడం, జీవనశైలి, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. ఇది ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. దీనికోసం వైద్యుల వద్ద లక్షలు ఖర్చు పెడెతున్నారు. అయితే మన సనాతన ఆయుర్వేదంలో దీనికి ఒక ఆకు దివ్యౌషదంగా తేలింది. పరిశోధనల్లో వీర్యకణాల వృద్ధిని ఈ చెట్టు ఆకు అద్భుతంగా పనిచేస్తుందని తేలిసింది. అదే 'జామ ఆకు'. జామ ఆకుల జ్యూస్ తాగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జామ ఆకులతో సంతానలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు. వాస్తవానికి జామ ఆకుల వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది. ముఖంగా జామఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలను చూసినట్లైతే జామఆకుల్లో నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే. మాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.జామా ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మనకు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలో చెబు కొవ్వును తొలగించి బరువును అదుపులో ఉంచుతుంది.

వాల్మీకి సినిమా నిలుపుదల

అనంతపురం జిల్లాలో వాల్మీకి సినిమా నిలుపుదల చేస్తు కలెక్టర్ ఆదేశాలు...

దసరా సెలవులు ....

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టె...

తల్లి కొడుకు హత్మా హత్యయత్నం

కృష్ణజిల్లా : గుడివాడ శోభన హోటల్ లో తల్లి కొడుకు హత్మా హత్యయత్నం కొడుకు చైతన్య(31)మృతి తల్లి జానకిదేవి (57) పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు ఈ నెల 9వ తేదీ నుండి హోటల్ లో ర...

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,660, విశాఖపట్నంలో రూ.39,170, ప్రొద్దుటూరులో రూ.37,000, చెన్నైలో రూ.37,770గా ఉంది. ఇక 22 ...

వివిధ కోర్టుల్లో ఏళ్లతరబడిగా పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల పరిష్కారం ఇక సత్వరం జరగనుంది

లక్నో .  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి ఈ ప్రాసిక్యూషన్ విధానాన్ని మొదటిసారి అమలు చేయాలని యూపీ సర్కారు నిర్ణయించింది. యూపీలో మరో వా...

నేడు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు

గుజరాత్ నేడు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్​లోని సర్దార్​ సరోవర్​ జలాశయాన్ని సందర్శించనున్నారు. అనంతరం 'నమామి దేవి నర్మ...

రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది

అమరావతి ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాదరావు చనిపోయారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ...రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది . నేడు, రేపు సం...

రైల్లో చెలరేగిన మంటలు

సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు సూపెర్ఫాస్ట్ రైల్లో చెలరేగిన మంటలు ..భయాందోళనలో  ప్రయాణికులు... A1 .B1 ఏసీ బోగీల్లో ఫైర్...

'పల్నాడు పులి' కోడెల శివప్రసాద్ ఇకలేరు..

హైదరాబాద్:  ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ...

బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు

అమరావతి:  బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు . ఏపీలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూముల ద్వారా ప్రమాద ఘటనకు సంబంధించిన వి...

గాలింపు చర్యలు ముమ్మరం

బోటు ప్రమాదం నేపథ్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నౌకాదళ సిబ్బంది దిగారు. సహాయ చర్యల్లో అగ్నిమాపకదళ సిబ్బంది, గజ ఈతగాళ్...

విషాదం నింపుతున్న ఆదివారం

విషాదం నింపుతున్న ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం పలువురు పర్యాటకుల ప్రాణాలను బలిగొంది. వారాంతపు సెలవుదినం కావడంతో విహారానికి వ...

రాజస్థాన్​లో పలు ప్రాంతాలు జలమయం

రాజస్థాన్​లో పలు ప్రాంతాలు జలమయం వరద నీటి ఉద్ధృతితో రాజస్థాన్​లోని పలు జిల్లాల్లో ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చిత్త...

భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి

మధ్యప్రదేశ్​ భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి . ఆదివారం దాదాపు 45వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 150 పునరావాస కేంద్రాల్లో ప్రజలు తలద...

యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలు

హైదరాబాద్ నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై చర్చించేందుకు సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకనటలో తెలిపింది. ఇక్క...

ప్రమాద మృతుల కుటుంబాలను నేడు తెదేపా నేతల బృందం పరామర్శించనుంది

అమరావతి పడవ ప్రమాద మృతుల కుటుంబాలను నేడు తెదేపా నేతల బృందం పరామర్శించనుంది . పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో తెదేపా నేతలు నేడు రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. దుర...

జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు

అమరావతి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు . ప్రమాద స్...

ప్రమాదానికి గురైన బోటు(లాంచి)కి ఎలాంటి అనుమతులు లేవు:అవంతి శ్రీనివాస్ రావ్

గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్‌ వశిష్ట బోటును ప్రయ...

షాకింగ్ న్యూస్: చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్.. జైలు కూడా!

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మరిన్ని మార్పులు తీసుకొస్తున్నారు. అవి వాహనదారులకు ఉపశమనం కలిగించేలా లేవు. రోడ్లమీదకు రావాలంటే వణుకు పుట్టిస్తున్నాయి. టూ-వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిప్పర్స్ వంటివి వాడకూడదట. ఈ రూల్‌ను నిర్లక్ష్యం చేసి చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే.. వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. అక్కడితో అయిపోలేదు. మొదటిసారి చెప్పుల్లేకుండా డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు.. అదే రెండో సారి కూడా చేస్తే 15రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. నవభారత్ టైమ్స్ ఆగష్టులో తెలిపిన వివరాల ప్రకారం.. రూల్ ఇప్పటికే ఉన్నా కొన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు విధించడం లేదని తెలిపింది. ట్రాఫిక్ నియమాల ప్రకారంగా..చెప్పులు లేదా శాండిల్స్ వేసుకుని టూవీర్స్ నడపడం నేరం కిందకు వస్తుందని..దీనికి ఫైన్ కూడా ఉంటుందనీ వార్తలు వస్తున్నాయి. కాగా..ఈ నిబంధన కూడా వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని సమాచారం. చెప్పులు, లేదా స్లీపర్స్ వేసుకుని వాహనం నడిపే వారికి రూ. 1000 జరిమానా విధిస్తారు. అలా మరోసారి కూడా పట్టుబడితే 15 రోజుల పాటు జైలుశిక్ష విధిస్తారట. ...

మందు అమ్ముతాం

మందు అమ్ముతాం : సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం పీజీ విద్యార్ధులు బారులు: ఎమ్మెల్యేలకు గిరాకీ..!! మద్యం అమ్మేందుకు పట్టభద్రులు..పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. అక్...

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్...!

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించటం కోసం సరి - బేసి విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదననను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తుంది. ఐటీ కారిడార్ లో భవిష్యత్తులో ఏర్పడే ముప్పును నియంత్రించటానికి పలు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. నిన్న ఈ అంశం గురించి అధికారులు 100 మంది ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా వస్తున్న కంపెనీలు, పెట్టుబడులు, నిర్మాణాలు, కాలుష్యం, వాహన రద్దీ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సరి - బేసి విధానంలో వాహనాలను అనుమతించటంతో వాహన రద్దీని తగ్గించాలనే అంశం గురించి చర్చించినట్లు సమాచారం. కార్ పూలింగ్ విధానం ద్వారా రహేజా పార్కు - రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ - ఐకియా మార్గాల్లో కార్ల రద్దీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను పెంచాలనే ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ - విప్రో సర్కిల్ వరకు బీ ఆర్ టీ ఎస్ మార్గాన్ని వేగంగ...

ఆంధ్రాలో అద్భుతం : 74 బామ్మ తల్లి కాబోతోంది.. నేడే సిజేరియన్..!

మహిళ ఎన్ని సాధించినా.. మాతృత్వం పొందలేకపోతే.. అదో పెద్ద వెలితిగానే ఉండిపోతుంది. అమ్మ అయినప్పుడే అమ్మాయికి పరిపూర్ణత అంటారు. కానీ ఓ యువత తల్లి కాలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ సమాజం అవన్నీ పట్టించుకోదు. ఈ విషయంలో అది మహిళ లోపంగానే భావిస్తుంది. గొడ్రాలు వంటి పదాలతో హింసిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి మంగాయమ్మ కూడా ఇదే సమస్య ఎదుర్కొంది.. ఐదేళ్లు, పదేళ్లు కాదు.. ఆమె అమ్మా అని పిలిపించుకోవడం కోసం ఏకంగా.. 50 ఏళ్లకు ఎదురు చూసింది. ఎవరైనా పెళ్లైన పదేళ్ల వరకూ పిల్లలు పుట్టకపోతే.. ఇక పట్టించుకోరు. కొందరు అంతగా పిల్లలు కావాలనుకుంటే సంతాన సాఫల్య పద్దతులవైపు వెళ్తారు. కానీ ఎర్రమట్టి మంగాయమ్మ దంపతులకు వాటి సంగతి పెద్దగా తెలియలేదు. ఎర్రమట్టి మంగాయమ్మకు.. రాజారావుతో 1962లో పెళ్లయింది. ఇప్పుడు ఆమెకు 74 ఏళ్లు.. ఇటీవల ఆమెకు తెలిసిన ఒకావిడ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యింది. ఈ విషయం తెలిసాక మంగమ్మకు తానూ తల్లిని కావాలనుకుంది. గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌ను సంప్రదించింది. వారు కృత్రిమ పద్దతుల్లో ఆమెకు గర్భధారణ చేయించారు. మంగాయమ్మకు బీ...

జియో గిగాఫైబర్​ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

ముంబై జియో గిగాఫైబర్​ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ కనెక్షన్​లు ఒకే ప్యాకేజీగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్న...

*_టుడే న్యూస్ అప్డేట్స్_*

_👉-రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన.._ _👉-తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.._ _👉-నేటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం.._ _👉-తూ.గో జిల్లాలో చంద్రబాబు ...

మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం

*మల్కాజిగిరి  విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం * *అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం* *తప్పిన ప్రాణ నష్టం , అగ్నికి ఆహుతి ఐన వాహ...

ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద నీరు

*విజయవాడ* ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద నీరు మొన్నటి వరకు అంతర్రాష్ట్ర వరద ప్రకాశం బ్యారేజీకి పోటెత్తితే, ఇప్పుడు భారీగా లోకల్‌ వరద నీరు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వ...

వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వైకాపా ప్రభుత్వం

అమరావతి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వైకాపా ప్రభుత్వం .... ఇవాళ జరగబోయే నాలుగో మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించనుంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వంటి విధ...