తల్లి కొడుకు హత్మా హత్యయత్నం
కృష్ణజిల్లా :
గుడివాడ శోభన హోటల్ లో తల్లి కొడుకు హత్మా హత్యయత్నం
కొడుకు చైతన్య(31)మృతి
తల్లి జానకిదేవి (57) పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
ఈ నెల 9వ తేదీ నుండి హోటల్ లో రూమ్ నెంబర్ 204 లో వుంటున్నారు
వీరూ హైదరాబాద్ రంగారెడ్డిజిల్లా సరూర్ నగర్ కి చెందిన వారీగా గుర్తింపు.
Comments
Post a Comment