మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం

*మల్కాజిగిరి  విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం*

*అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం*

*తప్పిన ప్రాణ నష్టం , అగ్నికి ఆహుతి ఐన వాహనాలు*

*ఫైర్ సిబ్బంది రావడంతో అదుపులోకి వచ్చిన మంటలు*

మల్కాజిగిరి లోని విష్ణుపురి కాలనీలో అపస్మ్రుతి

. విష్ణుపురి కాలనీలోని మైత్రీ నివాస్ అనే అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది .

తప్పిన ప్రాణనష్టం , 2కార్లు 10ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయ

ి , స్థానికుల సహాయంతో మిగితా వాహనాలు బయటకి తీసుకువచ్చిన అపార్ట్మెంట్ వాసులు. అగ్నిమాపకసిబ్బంది రావడంతో అదుపులోకి వచ్చిన మంటలు

. మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపం తో మంటలు వ్యాప్తించాయని చెబుతున్న స్థానికులు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..