మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం
*మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం*
*అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం*
*తప్పిన ప్రాణ నష్టం , అగ్నికి ఆహుతి ఐన వాహనాలు*
*ఫైర్ సిబ్బంది రావడంతో అదుపులోకి వచ్చిన మంటలు*
మల్కాజిగిరి లోని విష్ణుపురి కాలనీలో అపస్మ్రుతి
. విష్ణుపురి కాలనీలోని మైత్రీ నివాస్ అనే అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది .
తప్పిన ప్రాణనష్టం , 2కార్లు 10ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయ
ి , స్థానికుల సహాయంతో మిగితా వాహనాలు బయటకి తీసుకువచ్చిన అపార్ట్మెంట్ వాసులు. అగ్నిమాపకసిబ్బంది రావడంతో అదుపులోకి వచ్చిన మంటలు
. మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపం తో మంటలు వ్యాప్తించాయని చెబుతున్న స్థానికులు.
Comments
Post a Comment