గాలింపు చర్యలు ముమ్మరం
బోటు ప్రమాదం నేపథ్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళ సిబ్బంది దిగారు.
సహాయ చర్యల్లో అగ్నిమాపకదళ సిబ్బంది, గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు.
రెండు నౌకాదళ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.
Comments
Post a Comment