భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు పుతిన్​తో నేడు భేటీకానున్నారు.

భారత్​-రష్యా సంబంధాలు మరింత బలపడే దిశగా పుతిన్​తో చర్చలు జరపనున్నారు మోదీ.

వ్లాదివోస్తోక్​లో నౌకానిర్మాణ కేంద్రాన్నీ సందర్శించనున్నారు ప్రధాని.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది