భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు పుతిన్తో నేడు భేటీకానున్నారు.
భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడే దిశగా పుతిన్తో చర్చలు జరపనున్నారు మోదీ.
వ్లాదివోస్తోక్లో నౌకానిర్మాణ కేంద్రాన్నీ సందర్శించనున్నారు ప్రధాని.
Comments
Post a Comment