రాజస్థాన్లో పలు ప్రాంతాలు జలమయం
రాజస్థాన్లో పలు ప్రాంతాలు జలమయం
వరద నీటి ఉద్ధృతితో రాజస్థాన్లోని పలు జిల్లాల్లో ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.
చిత్తోర్గఢ్, కోటలో వందాలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు ఇంటిపై కప్పుపై తలదాచుకున్నారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.
Comments
Post a Comment