రాజస్థాన్​లో పలు ప్రాంతాలు జలమయం

రాజస్థాన్​లో పలు ప్రాంతాలు జలమయం

వరద నీటి ఉద్ధృతితో రాజస్థాన్​లోని పలు జిల్లాల్లో ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

చిత్తోర్​గఢ్​, కోటలో వందాలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు ఇంటిపై కప్పుపై తలదాచుకున్నారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..