Posts

Showing posts from June, 2019

ఓ వైపు ట్రిపుల్‌ తలాక్‌ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు

లక్నో : ఓ వైపు ట్రిపుల్‌ తలాక్‌ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నోయిడాలో మరో ట్రిపుల్‌ తలాక్‌ సంఘటన చేసుకుంది. కూరగ...

శ్రీనివాసథియేటర్‌ వెనుక వైపు నివాసం ఉం టున్న ఉసేన్‌పీర ఇంట్లో ఆదివారం చోరీ

పులివెందుల  : పట్టణంలోని శ్రీనివాసథియేటర్‌ వెనుక వైపు నివాసం ఉం టున్న ఉసేన్‌పీర ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఈ సందర్భంగా బాధితుని వివరాల మే రకు...... ఉసేన్‌ పీర తన సొంత...

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడి 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు త...

సూర్యపేట:ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఆ తర్వాత ప్రేమాయణం.

సూర్యపేట:ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఆ తర్వాత ప్రేమాయణం.. ప్రియుడి జల్సాల కోసం సొంత ఇంట్లోనే బంగారు నగల చోరీ.. రెండు నెలలుగా పోలీసుల విచారణలో పొరుగింటి వారిపై నిందలు. సెల...

టుడే న్యూస్ అప్డేట్స్

-అమరావతి:సెక్రటేరియట్ లో వివిధ శాఖల అధికారులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ.._ -AP:మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు.._ -తెలంగాణాలో నేటి నుంచి గ్రూప్-2 ఇంటర్వ్యూ...

కర్ణాటక సరిహద్దు గూకుంట గ్రామంలో జయప్ప అనే భూత వైద్యుడి అరాచకం

చిత్తూరు: కర్ణాటక సరిహద్దు గూకుంట గ్రామంలో జయప్ప అనే భూత వైద్యుడి అరాచకం... దెయ్యం వదిలిస్తానని పాలిటెక్నిక్ విద్యార్థిని లావణ్యను చితకబాదిన భూత వైద్యుడు... ఒంటిపై వ...

ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం పెనుకొండ: కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పదవ తరగతి చదువుతున్న మనోజ్ కుమార్ నాయక్ (16) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో గొర్రెలు మేపడానికి వాటి వెంట పంపిం...

జిల్లా పోలీసు కార్యాలయంలో ఇకనుండీ ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం

--సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విజ్ఞప్తి - ఉదయం పది గంటల నుండే జిల్లా ఎస్పీ అందుబాటులో ఉంటూ అర్జీలు స్వీకరిస్తారు -  ప్రజలు స్వేచ్ఛగా సమ...

గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

*గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు* ఢిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) గుడ్ న్యూస్ చెప్పింది. సబ్సిడీలేని గృహ వినియోగ ఎల్పీజీ సి...

183 మంది ప్రయాణికులతో రన్‌వేపై దిగిన విమానం

బెంగళూరు 183 మంది ప్రయాణికులతో రన్‌వేపై దిగిన విమానం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న పచ్చిక బయలులోకి దూసుకుపోయింది. కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంల...

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

న్యూఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పలువురు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాహుల్‌ గాంధీని కలవనున్నారు. ఈ మేరకు రాజస...

ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

పూణే : ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. ముంబై- పూణే మార్గంలో ...

ఈ నెల 2,3 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

కుప్పం:  ఈ నెల 2,3 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తనను కుప్పం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్నందుకు ...

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధన సోమవారం నుంచే అమలుకానుంది.

అన్నవరం:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధన సోమవారం నుంచే అమలుకానుంది. తొలుతగా కేవలం ఆర్జితసేవలకు మాత్రమే ఈ ...

అమెరికాలోని డాలస్​లో ఓ ప్రైవేటు విమానం కూలి 10 మంది మృతి చెందారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రాంతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం సమీపంలో ఉన్న హాంగర్​(విమానాలు నిలుప...

ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విశాఖ,గుంటూరు,ఒంగోలు,కర్నూలు,తిరుపతి కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాలిటీలకు  స...

ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విశాఖ,గుంటూరు,ఒంగోలు,కర్నూలు,తిరుపతి కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాలిటీలకు  స...

గిరగిరా తిరిగిన హెలికాప్టర్.. బీజేపీ MPకి తప్పిన ప్రమాదం

గిరగిరా తిరిగిన హెలికాప్టర్.. బీజేపీ MPకి తప్పిన ప్రమాదం...... రాజస్థాన్ లోని అల్వార్ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి క...

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

అమరావతి ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ఉదయం 10.30 నుంచి 12.30 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసిన డీజీపీ ప్రజ...

చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున  జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది ...

దళిత యువకుడితో లేచిపోయిందని.... చెల్లెల్ని చితకబాదిన అన్నలు

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ కులం కాని వ్యక్తిని ప్రేమించి...అతడితో లేచిపోవడానికి ప్రయత్నించిందని యువతిని పట్టుకొని చావబాదారు... ఆమె కుటుంబసభ్యులు. బైక...

మంచు గుహ కాదు... మోదీ గుహ... పాపులర్ అయిపోయిందిగా...

మీకు గుర్తుండే ఉంటుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారం తర్వాత... మే 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ప్రత్యేక గెటప్‌లో...

ఆర్.ఎస్ కు ఎస్కార్ట్ కొనసాగింపు

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కు ఇటీవల కొత్త ప్రభుత్వం ఆయన ఎస్కార్ట్ ను తొలగించింది. అయితే ఇదే  అంశాన్ని  డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం శాసన...

పంజాగుట్టలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. జర్నలిస్ట్ దుర్మరణం

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన...