*రాష్ట్రంలోని అన్ని ఆలయాల ట్రస్ట్ బోర్డులు రద్దు . .* *త్వరలోనే కొత్త ట్రస్ట్ బోర్డుల నియామకం చేస్తాం :* *రాజకీయాలకు అతీతంగా సేవ చేసే వారికే పెద్ద పీట* *అన్ని వర్గాల వారిక...
* అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి * రేపటి నుంచి సచివాలయం ఉద్యోగాలకు పరీక్షలు * తొలిరోజు 12.54 లక్షల మంది హాజరు * 1.26 లక్షల పోస్టులకు 21.68 లక్షల మంది పోటీ * మొత్తం 5,134 పరీక...
👉 ఆది, సోమవారాల్లో, కోస్తాలో చాలాచోట్ల మోస్తరు జల్లులు. 👉 ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని 48 గంటల్లో అల్పపీడనం అ...
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..? జీడీపీ తగ్గుదలపై నిపుణులు ఏం చెబుతున్నారు..? ప్రతీ త్రైమాసికంలో తగ్గుతూ వస్తున్న జీడీపీ ఆర్...
ముంబై : మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధూలే జిల్లా సిర్పూర్ గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ పేలుడుత...
న్యూఢిల్లీ : చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కుప్పలు కుప్పలుగా బొమ్మలు ఉండడం సర్వసాధారణం. వాటితో ఆటలే చిన్నారులకు కాలక్షేపం. కొందరు పిల్లలకు బొమ్మలతో ఉండే అనుబంధం మాటల...
కడపః కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ వ్యర్ధాలపై ప్రభుత్వం తనిఖీకి ఆదేశించింది. యురేనియం కార్పొరేషన్ వలన భూగర్భ...
గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర...
సుదూరప్రాంత ‘సచివాలయ’ ఉద్యోగార్థులకు ఉచిత భోజనం ఏర్పాటు _పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ అమరావతి: రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో...
గుంటూరు జిల్లా : తుళ్లూరు మండలం మందడం సమీపంలో గల సీడ్ ఎక్సిస్ రోడ్డు వద్ద కారు ప్రమాదం ఉదయం సమయంలో సుమారు 100 నుండి 110 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్ప...
నెల్లూరుజిల్లా: నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య మృతుడు ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి చెందిన చెన్నూరు రాజగోపాల్(49) మృతదేహాన్ని పోస్ట...
లక్నో : ఓ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో పోస్కో ప్రత్యేక కోర్టు విచారణను కేవలం 9 రోజుల్లోనే ముగించి సంచలన తీర్పు వెలువరించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ...
దిల్లీ: అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్ఆర్సీ) తుది జాబితా విడుదలైంది . సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాలో లేనివారి పేర్లను మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారు. ...
అమరావతి: రాష్ట్రంలో గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల రాత పరీక్షలు 9 జిల్లాల్లో నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది . సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న స...
👉దారుణం.. భర్తే కాలయముడు 👉విజయవాడ రూరల్ మండలం నిడమానూరు లో.ని రామ్ నగర్ లో హత్య......... 👉భర్త సోమేలు, భార్య అశ్విని(28)సం లు , వీరికి ఇద్దరు పిల్లలు పాప( 7)సం లు బాబు (4), సం లు. 👉భర్త స...