ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు త్రిశూలి నదిలో పడిపోయింద

నేపాల్‌లోని ధడింగ్‌ జిల్లాలో నేటి ఉదయం ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. మరొక 23 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..