ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు త్రిశూలి నదిలో పడిపోయింద
నేపాల్లోని ధడింగ్ జిల్లాలో నేటి ఉదయం ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. మరొక 23 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Post a Comment