ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని తైవాన్ నగరంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది.
తైవాన్ :
తైవాన్ నగర సమీపంలోని ఫర్ఖార్ కు 17 కిలోమీటర్ల దూరంలోని హిందు కుష్ ప్రాంతంలో గురువారం ఉదయం 6.15 గంటలకు భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది.
ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది.
222.1 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ భూకంపంతో ఇళ్లలోని జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం వల్ల ఎంత ఆస్తినష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు.
Comments
Post a Comment