గోదావరికి మళ్లీ వరద సూచన: ఆర్టీజీఎస్
అమరావతి:
గోదావరికి ఆర్టీజీఎస్ మళ్లీ వరద సూచన చేసింది.
నేటి నుంచి మూడు రోజులపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు.
కృష్ణానది వరదలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వం నిత్యావసరాలను పంపిణీ చేయనుంది.
ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను ప్రభుత్వం అందివ్వనుంది.
Comments
Post a Comment