విఆర్వో హత్యకేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.

కృష్ణాజిల్లా

తిరువూరులో పట్టణంలో జరిగిన విఆర్వో హత్యకేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..

హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు..

హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు..

హత్యను ఛేదించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న-డిఎస్పీ

హత్యకు పాల్పడిన ప్రధాన నిందురాలు గతంతో ఒక హత్యకేసులో పలు నేరాల్లో పాల్పడింది-డీఎస్పీ

హత్యను ఛేదించిన తిరువూరు సీఐ ఎస్. ప్రసన్నవీరయ్య గౌడ్, ఎస్సైలు సుబ్రహ్మణ్యం,అవినాష్,, సిబ్బందిని అభినందించిన-డీఎస్పీ

సిబ్బందికి రివార్డులు అందజేసిన -డిఎస్పీ బి. శ్రీనివాసులు..

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..