ధోనీ.. మరో అరుదైన అవకాశం

భారత సైన్యంలో లెఫ్టినెంట్​ కల్నల్​గా గౌరవ హోదాలో ఉన్న ధోనీ.. మరో అరుదైన అవకాశం పొందనున్నాడు.

కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్​లో సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న మహీ... త్వరలో లద్దాఖ్​లో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నాడు.

ఆగస్ట్ ​15న జెండావందనం రోజు మహీకి ఈ అవకాశం దక్కనుంది.

అయితే ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..