ధోనీ.. మరో అరుదైన అవకాశం
భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా గౌరవ హోదాలో ఉన్న ధోనీ.. మరో అరుదైన అవకాశం పొందనున్నాడు.
కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్లో సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న మహీ... త్వరలో లద్దాఖ్లో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నాడు.
ఆగస్ట్ 15న జెండావందనం రోజు మహీకి ఈ అవకాశం దక్కనుంది.
అయితే ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments
Post a Comment