మైనర్ బాలికపై అత్యాచారం..

రంగారెడ్డి 

జిల్లాలోని మహేశ్వరం మండలం దన్నారంలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మహేశ్వరంలో రాత్రి సమయంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న బాలికతో లిఫ్ట్‌ ఇస్తామని బైక్‌పై తీసుకెళ్లిన ఇద్దరి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులతో చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..