జీతాలు, పింఛన్లు 3వ తారీఖునే!
జీతాలు, పింఛన్లు 3వ తారీఖునే!
అమరావతి:
ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ పింఛన్లు అందుకుంటున్న వారు సెప్టెంబరు నెలకు సంబంధించి తమ జీతాలు, పింఛన్ల కోసం రెండు రోజులు ఎదురు చూడకతప్పదు.
జీతాలు ఇచ్చే రోజైన సెప్టెంబరు 1 ఆదివారం కావడం, వరుసగా రెండో రోజు(2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
దీంతో మరుసటి రోజైన 3వ తేదీ నుంచి అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది.
Comments
Post a Comment