భారీ వర్షాలు పలు రాష్ట్రాలను వెంటాడుతునే ఉన్నాయి
తిరువనంతపురం :
కుండపోత కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఎయిర్పోర్ట్ సమీపంలోని కాలువతో పాటు పెరియార్ నదిలో వరద ప్రవాహం పెరగడంతో ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్పోర్ట్ మూసివేతపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Comments
Post a Comment