అమ్మ వారు కళ్ళు తెరిచారు
కర్ణాటకలోని హుబ్లీలో అమ్మ వారు కళ్ళు తెరిచిందని భక్తులు బారులు తీరారు. ఆమె కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయనీ ఇది గొప్ప మహత్యంగా భక్తులు చెప్పుకుంటున్నారు.ఇంకా ఈ పూర్తి వ్యవహారం పై వాస్తవ పరిస్థితులు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది. *కెపి*
Comments
Post a Comment