35 దేశాల హై కమిషనర్లు, రాయబారులు,కాన్సులేట్ జనరల్ ల సదస్సు
రేపు విజయవాడ గేట్ వే హోటల్లో డిప్లమాటిక్ ఔట్ రీచ్ సదస్సు
35 దేశాల హై కమిషనర్లు, రాయబారులు,కాన్సులేట్ జనరల్ ల సదస్సు
వివిధ రంగాల్లో ప్రాధాన్యత అంశాలను వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
పారిశ్రామిక వర్గాల కోసం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను వివరించనున్న భారత ప్రభుత్వం
పారదర్శకత, అవినీతి రహిత విధానాల ద్వారా మేలు జరుగుతుందన్న అంశాలను సదస్సుల్లో ప్రస్తావించనున్న ప్రతినిధులు
భారత విదేశాంగ శాఖ సమన్వయంతో ఏర్పాటవుతున్న సదస్సు
పెట్టుబడుల ఆకర్షణపై కూడా దృష్టి పెట్టనున్న ప్రభుత్వం
Comments
Post a Comment