శ్రీవారి ట్రస్టుకు భారీ విరాళం

తిరుమల

శ్రీవారి ట్రస్టుకు భారీ విరాళం అందింది. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ భక్తులు రూ.14కోట్ల విరాళాలను అందించారు. విరాళాలకు సంబంధించిన డీడీలను స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డికి ఎన్‌ఆర్‌ఐ భక్తులు అందజేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది